టీమిండియాలో గంభీర్ చిచ్చు పెట్టారా.. పరాజయాల పరంపరలో కోచ్ పాత్ర ఎంత?

టీమిండియా ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంత పేలవ ప్రదర్శన చేసింది. న్యూజీలాండ్ తో సొంత గడ్డ మీద సిరీస్ లో ఏకంగా మూడుకి మూడు టెస్టులు ఓడిపోయింది. అయితే ఓటమి కన్నా జట్టులో కీలక ఆటగాళ్ల ప్రదర్శన మీద తీవ్ర చర్చ సాగుతోంది. అందులో ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముంగిట జట్టులో పరిణామాల మీద ఆందోళన వ్యక్తమవుతోంది. జట్టు కోచ్ గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత టీమిండియా తగిన స్థాయిలో ప్రతిభ కనబర్చలేకపోతోంది….

Read More

వివాదాస్పద నిర్ణయానికి వెనుదిరిగిన రిషబ్ పంత్, టీమిండియా ఓటమి

న్యూజీలాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో టీమిండియా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. మూడు టెస్టు మ్యాచుల్లో కూడా ప్రధాన బ్యాటర్లు చేతులెత్తేశారు. ముఖ్యంగా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వైపల్యం టీమిండియా ఓటమికి కారణంగా మారింది. అదే సమయంలో ముంబై టెస్టులో రెండు ఇన్నింగ్సులలోనూ పోరాడిన రిషబ్ పంత్ కీలక సమయంలో అవుట్ కావడంతో జట్టు విజయావకాశాలు దెబ్బతీసింది. డీఆర్ఎస్ లో పంత్ ను అవుట్ గా ప్రకటించారు. అయితే బ్యాట్ ను బాల్…

Read More

శ్రేయస్ అయ్యర్ మళ్లీ అక్కడికే..!

వచ్చే ఐపీఎల్ మెగా ఆక్షన్ కోసం శ్రేయస్ అయ్యార్ సిద్ధమవుతున్నాడు. ఇటీవల కేకేఆర్ రిటెన్షన్ లిస్టులో మనోడు పేరు లేదన్న సంగతి తెలిసిందే. దాంతో నెక్ట్స్ సీజన్ కోసం మెగా ఆక్షన్ లో అయ్యర్ ను ఎవరు సొంతం చేసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. అయితే తాజాగా అయ్యర్ కోసం దిల్లీ క్యాపిటల్స్ ఆసక్తి చూపుతోంది. డీసీ కూడా తమ కెప్టెన్ రిషబ్ పంత్ ను రీటైన్ చేసుకోలేదు. పంత్ కోసం ఆర్సీబీ, సీఎస్కేలు పోటీ పడుతుండగా, శ్రేయస్…

Read More