అల్లు అర్జున్ కి శత్రువులెక్కువయ్యారా? ఈ కేసులో తనకిపోయిందెంత?

సమాజంలో ఏ రంగంలో ఎదిగిన వాళ్లయినా ఎదుటి వాళ్లకు ఈర్ష్యగానే ఉంటుంది. అందులోనూ తమ కళ్లెదురుగా ప్రస్థానం మొదలెట్టి, తాము ఊహించని స్థాయికి ఎదిగిపోతుంటే మరింత ఎక్కువవుతుంది. సరిగ్గా ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో అదే కనిపిస్తోంది. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనలో అల్లు అర్జున్ 11వ నిందితుడు. అంటే అతని కంటే ముందు బాధ్యులు మరో పది మంది ఉన్నారు. ఎఫ్ఐఆర్ లో నమోదుకాని అసలు అంశం ఈ విషయంలో పోలీసులు పాత్ర కూడా…

Read More

ఏపీలో పెట్టుబడుల మీద తెలంగాణా మంత్రి కీలక వ్యాఖ్యలు

తెలంగాణా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు భయపడుతున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. అమరావతికి వరద ముప్పు కారణంగా ఏపీకి పెట్టుబడులు వెళ్లే పరిస్థితి లేదంటూ అభిప్రాయపడ్డారు. ఏపీలో చంద్రబాబు రాగానే హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ పడిపోయిందనేది తప్పుడు ప్రచారం మాత్రమేనంటూ చెప్పుకొచ్చారు. పెట్టుబడిదారులు అమరావతి కంటే హైదరాబాద్‌, బెంగళూరుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారంటూ మంత్రి పొంగులేటి అన్నారు. ఏపీలో ఇటీవల ప్రభుత్వం వరుసగా…

Read More