babu pawan

చంద్రబాబుని పవన్ కళ్యాణ్‌ బ్లాక్ మెయిల్ చేస్తున్నారా..?

తమ ప్రభుత్వంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని స్వయంగా పవన్ కళ్యాణ్‌ అంగీకరించారు. నిజానికి అలాంటి విమర్శలు విపక్షం నుంచి వస్తుంటాయి. దానిని పాలక కూటమి నేతలు తప్పుబడుతూ ఉంటారు. అందుకు విరుద్ధంగా పరిస్థితి అదుపుతప్పిందని అధికారంలో ఉన్న డిప్యూటీ సీఎం చెప్పడంతో టీడీపీ డిఫెన్స్ లో పడింది. పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక లక్ష్యం ఏమిటా అన్న ప్రశ్న ఉదయిస్తోంది. యధాలాపంగా ఆయన ఇంతటి తీవ్రమైన విమర్శలు చేసి ఉండకపోవచ్చన్నది అంగీకరించాల్సిన విషయం. అందులోనూ లా…

Read More
pawan kalyan

పవన్ కళ్యాణ్‌ కి తెలిసే అన్నారా..తెలియక హోం మంత్రిని బద్నాం చేశారా?

“హోమ్ శాఖ మంత్రి బాగా పనిచేయటం లేదు. ఆడపిల్లల ప్రాణాలు పోతున్నాయి. బయటకు వెళ్తే ప్రజలు తిడుతున్నారు. నేను ఆ శాఖ కూడా తీసుకుంటే ఇరగతీస్తాను. అందుకే చెప్తున్నాను పని తీరు మార్చుకోండి.” ఈమాటలన్నది స్వయంగా ఏపీ డిప్యూటీ సీఎం. అంటే ఏపీలో శాంతిభద్రతలు బాలేదని, ప్రజలు తిడుతున్నారని, పరిస్థితి చక్కదిద్దాలని ఆయన గుర్తించారు. కానీ పవన్ కళ్యాణ్‌ విస్మరించిన వాస్తవం ఏమంటే ఏపీలో శాంతిభద్రతల విభాగం వంగలపూడి అనిత చేతిలో లేదు. పైగా పవన్ కళ్యాణ్‌…

Read More

ఫీజు రీయంబెర్స్మెంట్ రాకపోవడంతో పిల్లలకు భోజనాలు లేవు- మంత్రి నారా లోకేశ్ చూస్తున్నారా?

కాకినాడలో ఓ నర్సింగ్ కాలేజ్ యజమాన్యం అడ్డగోలుగా వ్యవహరించింది. విద్యార్థులను రోడ్డుకి నెట్టింది. ఫీజు రీయంబెర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ఫీజులు కట్టని పిల్లలకు భోజనాలు పెట్టలేం అంటూ హాస్టల్ మూసేసింది. దాంతో విద్యార్థులు తీవ్రంగా సతమతమయ్యారు. చివరకు సమీపంలోని ఫంక్షన్ హాళ్లలో ఓ పూట కడుపు నింపుకున్నారు. కానీ ఆదివారం నాడు అలాంటి అవకాశం కూడా లేకపోవడంతో అధికారులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ జోక్యం చేసుకుని ఆర్డీవో మల్లిబాబుని కాలేజ్…

Read More

యురేనియం తవ్వకాలపై పవన్ వైఖరి మారిందా?

ప్రతిపక్ష నాయకులు చేసే పోరాటం ఆ కాలానికే సరిపోతుందా? వారు అధికారంలోకి వచ్చాక ఆ సమస్యను పరిష్కరించలేరా? నేడు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న నాయకులు గతంలో చెప్పిన మాట ఏమిటి ? నేడు చేస్తుంది ఏమిటి? యురేనియం తవ్వకాలను ఆపాలి.. నల్లమల అడవులను రక్షించాలని నాటి రెండు తెలుగు రాష్ట్రాల ప్రతిపక్ష పార్టీల నాయకులు పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి లు పెద్ద ఎత్తున పిలుపునిచ్చారు. ఇది తెలుగు వారి సమస్యని రాష్ట్రాలను పక్కన పెట్టీ…

Read More

జమిలీ ఎన్నికలకు రెడీ అవుతున్న వైఎస్సార్సీపీ, టీడీపీ అధిష్టానం కూడా సిద్ఢమా?

ఆంధ్రప్రదేశ్‌ లో ముందస్తు ఎన్నికలు తప్పవన్న అంచనాకు రాజకీయ పార్టీలు వచ్చేశాయి. వన్ నేషన్ – వన్ ఎలక్షన్ అంటూ మోదీ పదే పదే చెబుతుండడంతో పరిణామాలు అనివార్యంగా భావిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కూడా జమిలీ ఎన్నికలంటూ తమ క్యాడర్ కి పిలుపునిచ్చారు. మరో రెండేళ్లలో ఎన్నికలు అనివార్యమంటూ చెబుతున్నారు. రాబోయే ఎన్నికలకు అంతా సిద్ధం కావాలని సూచిస్తున్నారు. సాధారణ ఎన్నికలు ముగిసి ఇంకా ఆరు నెలలు కూడా గడవకముందే అప్పుడే…

Read More

ఏపీలో కొత్త ఎయిర్ పోర్టుల చుట్టూ వివాదాలు, అడుగులు పడేనా?

ఏపీకి కేంద్రం నుంచి వస్తున్న ఆర్థిక సహాయం ఎంత అన్నది అంతుబట్టకుండా ఉంది. ఆఖరికి అమరావతికి ఇచ్చే రూ. 15వేల కోట్ల నిధులు కూడా అప్పుగానా, గ్రాంట్ గానా అన్నది సందేహంగా కనిపిస్తోంది. ఈ సందిగ్ధం కొనసాగుతున్న వేళ తాజాగా కొత్త ఎయిర్ పోర్టుల చుట్టూ ప్రకటనలు చిచ్చుపెడుతున్నాయి. బహుశా పౌరవిమానయాన శాఖ టీడీపీ ఎంపీ చేతిలో ఉండడంతో ఆ శాఖ ద్వారానే ఎక్కువ ఫలితాలను ఆశిస్తూ ఎయిర్ పోర్టుల చుట్టూ హంగామా చేస్తున్నారా అన్న చర్చ…

Read More

చంద్రబాబు ప్లాన్డ్ గానే ఉన్నారు.. జగన్ కు ఇబ్బందులు తప్పవా..?

ఏపీలో కూడా జమిలీ ఎన్నికలు తప్పవా అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా వన్ నేషన్- వన్ ఎలక్షన్ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే ప్రకటిస్తున్న వేళ ఏపీ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు తప్పవనే అంచనాలు పెరుగుతున్నాయి. ఈసారి అసెంబ్లీకి పూర్తి ఆయుష్షు కష్టమనే అభిప్రాయం బలపడుతోంది. మధ్యంతర ఎన్నికలు వస్తే అవి ఎప్పుడా అన్న చర్చ కూడా సాగుతోంది. 2027లోనే యూపీ ఎన్నికలతో పాటుగా ముందస్తు ఎన్నికలకు కేంద్రం సిద్ధమయితే ఏపీ కూడా…

Read More

జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసే కుట్ర : రాచమల్లు

నందమూరి కుటుంబంలో జరిగినవే కారు ప్రమాదాలా? వైయస్ విజయమ్మ తన ప్రయాణంలో కారు టైర్లు ఉడిపోతే జగన్మోహన్ రెడ్డినే హత్య కు కుట్ర చేశారని ఆరోపణలు చేస్తారా? నారా లోకేష్ కనుసన్నల్లో నడుస్తున్న ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ద్వారా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేసే నీచమైన ప్రయత్నం టీడిపి చేస్తుందని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం వైయస్ఆర్ కడప జిల్లాలోని తన నివాసం నుంచి ఒక వీడియో విడుదల చేశారు….

Read More

ఆడబిడ్డల భద్రతకు ఒక్క చట్టమైనా తెచ్చారా? : రోజా

రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కల్పించడంలో ఎన్డీయే ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు.మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై కక్షతో దిశా పోలీస్ స్టేషన్ లను నిర్వీర్యం చేయడం తప్ప..ఆడపిల్లల భద్రత కోసం ఒక్క చట్టమైన తీసుకువచ్చారా? హోం మంత్రి ఎక్కడ ఉన్నారు? నేరస్థులకు ఎందుకు భయాన్ని కల్పించలేకపోతున్నారు అని ప్రశ్నించారు. శనివారం చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. నగరిలో మూడేళ్ల పాపపై అత్యాచారం చేసి…

Read More