బాలినేని బల ప్రదర్శనకు అడ్డంకులు ఏమిటి ?

బహిరంగ వేదికలపై టీడిపి, జనసేన నాయకుల కోట్లాటలు చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లకు తల నొప్పిగా మారాయి. ఇలాంటి ఘటనల వలన… వలస నేతలను చేర్చుకునేందుకు టిడిపి జనసేనలు భయపడుతున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో మొదలయిన ఈ అసంతృప్త జ్వాలలు అన్నీ నియోజకవర్గాలకు విస్తరించాయి. ఒంగోలు, దెందులూరు, నెల్లిమర్ల,పిఠాపురం నియోజకవర్గాల బాటలో చాలా నియోజకవర్గాలు చేరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరి దాదాపు 50 రోజులు పైనే…

Read More

శ్రేయస్ అయ్యర్ మళ్లీ అక్కడికే..!

వచ్చే ఐపీఎల్ మెగా ఆక్షన్ కోసం శ్రేయస్ అయ్యార్ సిద్ధమవుతున్నాడు. ఇటీవల కేకేఆర్ రిటెన్షన్ లిస్టులో మనోడు పేరు లేదన్న సంగతి తెలిసిందే. దాంతో నెక్ట్స్ సీజన్ కోసం మెగా ఆక్షన్ లో అయ్యర్ ను ఎవరు సొంతం చేసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. అయితే తాజాగా అయ్యర్ కోసం దిల్లీ క్యాపిటల్స్ ఆసక్తి చూపుతోంది. డీసీ కూడా తమ కెప్టెన్ రిషబ్ పంత్ ను రీటైన్ చేసుకోలేదు. పంత్ కోసం ఆర్సీబీ, సీఎస్కేలు పోటీ పడుతుండగా, శ్రేయస్…

Read More

గ్రంథి శ్రీనివాస్ పై ఐటీ దాడుల వెనుక రాజకీయ లక్ష్యాలున్నాయా?

దేశంలో ఎక్కడ ఐటీ, ఈడీ దాడులకు పూనుకున్నా దాని వెనుక రాజకీయ కారణాలు కనిపిస్తున్నాయి. ఎవరినైనా తమ దారికి తెచ్చుకోవాలని ఆశిస్తున్న పాలక పెద్దలు ఆయా దర్యాప్తు సంస్థలు వినియోగిస్తున్నారన్న విమర్శలు చాలాకాలంగా ఉన్నాయి. ప్రస్తుతం ఏపీలో రాజకీయ నేత గ్రంథి శ్రీనివాస్ కి చెందిన సంస్థలు, ఇళ్లపై ఐటీ అధికారుల దాడులు అందులో భాగమేనా అన్న సందేహం కూడా కలుగుతోంది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ వ్యాపారాలపై ఆదాయపు పన్నుశాఖ(ఐటీ) అధికారుల…

Read More

రుషికొండ నిర్మాణాల మీద జగన్ ను జీవితకాలం జైల్లో పెట్టాలంట..!

రుషికొండ ప్యాలెస్ విషయంలో అధికమొత్తంలో ఖర్చు చేసినందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జీవితకాలం జైలులో పెట్టాలని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. కేవలం సొంత ప్రయోజనాల కోసం కుట్రపూరితంగా నిర్మాణం జరిగిందని మండిపడ్డారు. వేల రూపాయలు వెచ్చించిన ఈ భవనం ప్రభుత్వ అవసరాలకు కూడా ఉపయోగపడదని వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం సందర్భంగా రుషికొండ ప్యాలెస్ గురించి వేసిన ప్రశ్నకు పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్ సమాధానమిచ్చారు. రుషికొండ మొత్తం భవనాలు,…

Read More

తెలుగు రాష్ట్రాల విపక్షాలది ఒకే వ్యూహమా? అరెస్టు కోసం ఎదురుచూస్తున్నారా?

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో Arrest Me అనే కామెంట్లు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అధికార మార్పిడి జరిగిన తర్వాత ఈ Arrest Me కామెంట్లపై చర్చ పెరిగింది. తెలంగాణలో Arrest Me రాగాన్ని కేటీఆర్ గత కొంత కాలంగా ఆలపిస్తుంటే.. తాజాగా వైసీపీ అధినేత జగన్ కూడా అదే తరహా రాగం అందుకున్నారు. హైదరాబాదులో ఫార్మూలా-ఈ రేసింగ్ కోసం 55 కోట్ల రూపాయలను కెబినెట్ అనుమతి లేకుండా ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించేశారనేది బీఆర్ఎస్ యువరాజు కేటీఆర్…

Read More